39.2 C
Hyderabad
March 28, 2024 13: 58 PM
Slider ముఖ్యంశాలు

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి

#uppalmla

కుల వివక్ష కు వ్యతిరేకంగా  సమసమాజం కోసం పోరాడిన న బహుజన సాంస్కృతిక విప్లవ స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆదివారం సైనిక్ పురి చౌరస్తాలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తిరుపతయ్య సేవ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి, ఏఎస్ రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష శేఖర్ రెడ్డి, కాప్రా కార్పొరేటర్ స్వర్ణ రాజు శివమణి, హెచ్ బి కాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభాదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ కాప్రా డివిజన్ అధ్యక్షుడు సుడుగు మహేందర్ రెడ్డి, ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షుడు మహిల్ రెడ్డి, తిరుపతయ్య సేవ ఆర్గనైజేషన్ కోటకొండ అవినాష్ కార్యదర్శి సిహెచ్ మల్లేష్ ముదిరాజ్ న్యాయవాది భాస్కర్ ముదిరాజ్, పెంచాల సురేందర్, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

సీఎం జగన్ పై సొంత చెల్లికే నమ్మకం లేదు: పుత్తా

Satyam NEWS

మార్కెట్ యార్డు ఉన్నది ఎందుకో తెలుసా? అశ్లీల నృత్యాలకు…

Satyam NEWS

అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి

Satyam NEWS

Leave a Comment