ఉప్పల్ లోని శేషాసాయి కాలనీలో ఆల్ఫాబెట్ ప్లే స్కూల్ ప్రారంభోత్సవానికి సోమవారం ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్కూల్ లోని పిల్లలకు కరుణ పద్ధతులు పాటించలని సూచించారు. కార్యక్రమంలో స్కూల్ నిర్వాహకులు లీలారాంరెడ్డి, శేఖర్ రెడ్డి, బీమానాయక్, మోహన్ రెడ్డి, నర్సయ్య, అశోక్ రెడ్డి, రంగనాథ్, హనుమంత్, అశోక్ రెడ్డి, సత్తి రెడ్డి, రంగ రెడ్డి, వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ సత్యం న్యూస్ ప్రతినిధి