రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపి వేసేలా ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకోవాలని తెలంగాణ దళిత దండు వ్యవస్థాపక అధ్యక్షుడు, రామాపురం మాజీ సర్పంచ్ బచ్చలకూర బాలరాజు కోరారు. శాంతి చర్చల ద్వారా దేశాల మధ్య శాంతి నెలకొల్పాలని ఆయన కోరారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని, అదేవిధంగా ఆస్తినష్టం జరుగుతుందని ఆయన అన్నారు. అంతే కాకుండా ఉక్రేయిన్ దేశం ఉనికికే ప్రమాదం అవుతుంది కాబట్టి ఐక్యరాజ్యసమితి చర్చల ద్వారా యుద్ధాన్ని నిలిపి వేసేలా చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు.
previous post