33.2 C
Hyderabad
April 26, 2024 02: 14 AM
Slider ముఖ్యంశాలు

పి.వి.నరసింహారావు పై కవితలకు ఆహ్వానం

#PVNarasimharao

భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహ్మారావు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా హైదరాబాద్ పాతనగర కవుల వేదిక, లాల్ దర్వాజ ఆధ్యర్యంలో ఒక కవితా సంకలనాన్ని డిసెంబర్ లో ఆవిష్కరించదలచినట్లు కన్వీనర్ కె.హరినాథ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయనపై కవితలను ఆహ్వానిస్తున్నట్లు హరినాథ్ తెలిపారు. కవితలు 20 లైన్లకు మించకుండా వుండాలి. ఈ కవిత నా స్వంతమే, ఎక్కడ ప్రచురణకాని, ప్రసారంకాని కాలేదని హామీనిస్తూ, 5వ సెప్టెంబరు 2020 లోగా, 9703542598 కు గాని 9182178653 కి గాని వాట్స్ యాప్ కి పంపాలని ఆయన కోరారు.

ఎన్నికైన కవితల్లో ఉత్తమ ప్రథమ కవితకి 3,116/- లు, ద్వితీయ కవితకి 2,116/-లు, తృతీయ కవితకి 1,116/-లు గా, ఇవే కాకుండా మరో పది కవితలకు కన్సొలేషన్ బహుమతులు ఇస్తున్నట్లు హరినాథ్ తెలిపారు.

ఈ సంకలనం, బహుమతులను డిసెంబర్ లో జరిగే పి వి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఇస్తారు. ఇతర వివరాలకు పై నంబర్సుతో సంప్రదించగలరు.

Related posts

నాలుగేళ్ల తర్వాత ఉప్పల్‌ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్‌

Bhavani

ఎమ్మెల్యేలతో బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

Satyam NEWS

ఉద్ధావ్ ధాకరే మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి

Satyam NEWS

Leave a Comment