28.2 C
Hyderabad
May 24, 2025 09: 10 AM
Slider ముఖ్యంశాలు

పి.వి.నరసింహారావు పై కవితలకు ఆహ్వానం

#PVNarasimharao

భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహ్మారావు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా హైదరాబాద్ పాతనగర కవుల వేదిక, లాల్ దర్వాజ ఆధ్యర్యంలో ఒక కవితా సంకలనాన్ని డిసెంబర్ లో ఆవిష్కరించదలచినట్లు కన్వీనర్ కె.హరినాథ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయనపై కవితలను ఆహ్వానిస్తున్నట్లు హరినాథ్ తెలిపారు. కవితలు 20 లైన్లకు మించకుండా వుండాలి. ఈ కవిత నా స్వంతమే, ఎక్కడ ప్రచురణకాని, ప్రసారంకాని కాలేదని హామీనిస్తూ, 5వ సెప్టెంబరు 2020 లోగా, 9703542598 కు గాని 9182178653 కి గాని వాట్స్ యాప్ కి పంపాలని ఆయన కోరారు.

ఎన్నికైన కవితల్లో ఉత్తమ ప్రథమ కవితకి 3,116/- లు, ద్వితీయ కవితకి 2,116/-లు, తృతీయ కవితకి 1,116/-లు గా, ఇవే కాకుండా మరో పది కవితలకు కన్సొలేషన్ బహుమతులు ఇస్తున్నట్లు హరినాథ్ తెలిపారు.

ఈ సంకలనం, బహుమతులను డిసెంబర్ లో జరిగే పి వి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఇస్తారు. ఇతర వివరాలకు పై నంబర్సుతో సంప్రదించగలరు.

Related posts

ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనాను పారద్రోలండి

Satyam NEWS

రండి సినిమా ధియేటర్లలోనే సినిమా చూద్దాం

Satyam NEWS

జగన్‌ కుట్రలకు చెక్‌.. కూటమి సక్సెస్‌…!

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!