25.2 C
Hyderabad
March 23, 2023 00: 36 AM
Slider ఆంధ్రప్రదేశ్

ప్రమాద అంచుల్లో పోలవరం

POWER-KoTTURU

రోజు రోజుకు పెరుగుతున్న గోదావరి వరద పోలవరం మండలాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక గిరిజన గ్రామాలను ముంచెత్తింది. గత 10 రోజులుగా అన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. గోదావరి వరద  ఉదృతంగా ప్రవహించడంతో  పోలవరం టూరిజం  బోట్ పాయింట్ వద్ద వరద తాకిడికి రింగ్ బాండ్ పక్కన కోతకు గురైంది. గత రాత్రి అదే టూరిజం బోటు పాయింట్ వద్ద రెండు  లాంచీలు గల్లంతైన సంగతి తెలిసిందే. 24 గంటలుగా  కురుస్తున్న వర్షాలకు  బోట్ పాయింట్ కొద్ది కొద్దిగా  కోతకు గురౌతుంది లారీలతో రాయి తెప్పించి పోస్తున్నారు, కోతకు గురైన పది అడుగుల మేరకు  గోదావరి నదిలో అడ్డుకట్ట వేసిన పెరుగుతున్న వరద తాకిడికి ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Related posts

క్రేజీ అంకుల్స్ సినిమా నిలిపివేయాలి: మహిళా హక్కుల వేదిక డిమాండ్

Satyam NEWS

చింతపల్లి మండలంలో 24 కరోనా కేసులు నిర్ధారణ

Satyam NEWS

పూటుగా తాగాడు గొడ్డలి వేటుకు నేలకొరిగాడు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!