30.7 C
Hyderabad
April 19, 2024 09: 43 AM
Slider ఆంధ్రప్రదేశ్

ప్రమాద అంచుల్లో పోలవరం

POWER-KoTTURU

రోజు రోజుకు పెరుగుతున్న గోదావరి వరద పోలవరం మండలాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక గిరిజన గ్రామాలను ముంచెత్తింది. గత 10 రోజులుగా అన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. గోదావరి వరద  ఉదృతంగా ప్రవహించడంతో  పోలవరం టూరిజం  బోట్ పాయింట్ వద్ద వరద తాకిడికి రింగ్ బాండ్ పక్కన కోతకు గురైంది. గత రాత్రి అదే టూరిజం బోటు పాయింట్ వద్ద రెండు  లాంచీలు గల్లంతైన సంగతి తెలిసిందే. 24 గంటలుగా  కురుస్తున్న వర్షాలకు  బోట్ పాయింట్ కొద్ది కొద్దిగా  కోతకు గురౌతుంది లారీలతో రాయి తెప్పించి పోస్తున్నారు, కోతకు గురైన పది అడుగుల మేరకు  గోదావరి నదిలో అడ్డుకట్ట వేసిన పెరుగుతున్న వరద తాకిడికి ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Related posts

వైసీపీ ప్రభుత్వం కూడా ఇంధన ధరలు తగ్గించాలి

Satyam NEWS

సమన్వయంతో ముందుకు సాగుదాం

Satyam NEWS

కామినేని లో  చికిత్స పొందుతున్న నిఖిల్ ని పరామర్శించిన బి ఎల్ ఆర్

Satyam NEWS

Leave a Comment