24.7 C
Hyderabad
February 10, 2025 22: 02 PM
Slider ఆంధ్రప్రదేశ్

పోలీస్ఎటాక్:రైతులు మహిళలపై పోలీసులుదాడి

police attack

రాజధాని గ్రామమైన మందడం శనివారం రణరంగాన్ని తలపించింది. గ్రామంలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు దాడి చేశారు. ర్యాలీని అడ్డుకునే ప్రయత్నంలో రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మమ్మల్నే ఎదిరిస్తారా అంటూ పోలీసులు రైతులపై పిడిగుద్దులు కురిపించారు. మహిళలను జడలు పట్టుకుని లాగారు. వారిని ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్‌ వ్యాన్‌లో కుక్కారు. పోలీసులకు, రైతులకు జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. ఒక వృద్ధురాలి చేయి విరిగింది. ఆమెను 108 వాహనంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు

Related posts

గీతోపదేశం క్యాలెండర్ లో మోడీ అమిత్ షా

Satyam NEWS

తొలకరి చినుకులు…!

Satyam NEWS

టెన్త్ ప‌రీక్షా కేంద్రాల‌లో విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు

Satyam NEWS

Leave a Comment