40.2 C
Hyderabad
April 19, 2024 17: 50 PM
Slider ఆంధ్రప్రదేశ్

పోలీస్ఎటాక్:రైతులు మహిళలపై పోలీసులుదాడి

police attack

రాజధాని గ్రామమైన మందడం శనివారం రణరంగాన్ని తలపించింది. గ్రామంలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు దాడి చేశారు. ర్యాలీని అడ్డుకునే ప్రయత్నంలో రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మమ్మల్నే ఎదిరిస్తారా అంటూ పోలీసులు రైతులపై పిడిగుద్దులు కురిపించారు. మహిళలను జడలు పట్టుకుని లాగారు. వారిని ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్‌ వ్యాన్‌లో కుక్కారు. పోలీసులకు, రైతులకు జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. ఒక వృద్ధురాలి చేయి విరిగింది. ఆమెను 108 వాహనంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు

Related posts

పవన్ కు జనసేన ఎమ్మెల్యే వెన్నుపోటు

Satyam NEWS

కవితా.. నువ్వు లిక్కర్ టూరిస్టువా..

Satyam NEWS

కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై బిజెపి ఒక రోజు దీక్ష

Satyam NEWS

Leave a Comment