47వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల నిర్వహణలో జరిగిన ప్రమాద ఘటనపై సూర్యాపేట పట్టణ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
కేసు దర్యాప్తు అధికారిగా DSP ని నియమించారు.
ఆడియన్స్ గ్యాలరీల ఏర్పాటు, నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయమై కాంట్రాక్టర్ పై, క్రీడల నిర్వహకులపై పలు (IPC 336, 337, 338 నిర్లక్ష్యం) సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.