33.7 C
Hyderabad
February 13, 2025 21: 25 PM
Slider అనంతపురం

వైసీపీ నేతపై రాప్తాడు పోలీసులు కేసు నమోదు

#raptadumla

వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందుపై రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై బీఎన్ఎస్ 75, 79, 351(2), 196, 352, 353 సెక్షన్ల కింద కేసు మరియు ఐటీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. చందు, గత ప్రభుత్వంలో అనంతపురం జిల్లా రాప్తాడు ఎంపీడీవో ఆఫీసులో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినాడు. అప్పట్లో, మొద్దు శ్రీనుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్క మాట చెప్పి ఉంటే చంద్రబాబు మరియు ఆయన కుటుంబాన్ని చంపేవాడని కూడా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై నాటి టీడీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు, అయితే అప్పట్లో పోలీసులు టీడీపీ శ్రేణుల ఫిర్యాదులను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, టీడీపీ బీసీ నేతలు అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Related posts

అటవీ భూముల పట్టా పొందిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి

Satyam NEWS

కేసీకెనాల్ భూమి ఆక్రమిస్తున్న అధికార పార్టీ నేతలు

mamatha

నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment