36.2 C
Hyderabad
April 23, 2024 19: 06 PM
Slider శ్రీకాకుళం

విధినిర్వహణలో ఆకస్మిక మృతి చెందిన కానిస్టేబుల్

#srikakulam

శ్రీకాకుళం జిల్లా లావేరు మండల పోలీస్ స్టేషన్ లో విషాదం చోటు చేసుకున్నది. అక్కడ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రొక్కం దినేష్ (38) విధులు ముగించుకుని ఇంటికు బయలుదేరుతుండగా అకస్మాత్ గా వచ్చిన గుండెపోటుతో మరణించాడు. ప్రమాదం గమనించి హుటా హుటాన  శ్రీకాకుళం మెడికవర్ ఆసుపత్రికు తోటి సిబ్బంది తరలించారు. అయితే మార్గ మద్యంలోనే కానిస్టేబుల్ మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. దాంతో కుటుంబీకులు తోటి సిబ్బంది శోక సముద్రంలో మునిగిపోయారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం

Bhavani

సూర్యప్రభ వాహనంపై స‌క‌ల‌ లోక ర‌క్ష‌కుడు

Satyam NEWS

ఆరు తర్వాత రోడ్ మీదకు వస్తే… ఇక అంతే…!

Satyam NEWS

Leave a Comment