37.2 C
Hyderabad
March 29, 2024 20: 53 PM
Slider ప్రత్యేకం

దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు

disha

దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. షాద్ నగర్ వద్ద దిశను హత్య చేసిన స్థలం వద్దే ఎన్ కౌంటర్ జరిగింది. అసలు హత్య ఎలా చేశారు అనే విషయాన్ని పరిశీలించేందుకు పోలీసులు నిందితులను అక్కడకు తీసుకువెళ్లారు. సీన్ రీ-కనస్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దాంతో పారిపోతున్న నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నిందితులు నలుగురూ అక్కడికక్కడే మరణించారు.

Related posts

లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం మూసివేత

Satyam NEWS

ఒక్క సారిగా భగ్గుమన్న రాజధాని రైతులు

Satyam NEWS

మృతులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షలు

Bhavani

Leave a Comment