31.2 C
Hyderabad
April 19, 2024 06: 50 AM
Slider నిజామాబాద్

గాయపడ్డ వ్యక్తికి ఆస్పత్రికి తరలించిన పోలీసులు

#Bichkunda Police

ప్రమాదవశాత్తూ ఆటో కింద పడి తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని అంబులెన్సు వచ్చే వరకూ వెయిట్ చేయనివ్వకుండా పోలీసులు తమ వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన చౌహుస్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న వాటర్ ప్లాంట్ లో పని చేసే చౌహుస్ ఆటోలో నీటి ట్యాంకులు సరఫరా చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

కందర్ పల్లి, బిచ్కుంద రోడ్డుపైన ప్రమాదవశాత్తు ఆటో పై నుండి కింద పడడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గమనించిన నేషనల్ హైవే పెట్రోలింగ్ పోలీసులు సాయి బాబా తన సిబ్బందితో కలిసి గాయపడ్డ చౌహుస్ ను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలోని సిబ్బంది జ్ఞానేశ్వర్ గాయపడ్డ వ్యక్తికి చికిత్స నిర్వహించారు.

Related posts

పగిలిన మంచినీటి పైపులైన్లు తక్షణమే రిపేర్ చేయాలి

Satyam NEWS

ఘనంగా ‘’నట్ట నడి సంధ్రాన నావాపోతున్నది’’ సి‌డి ఆవిష్కరణ

Bhavani

గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ ను కలసిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు

Satyam NEWS

Leave a Comment