37.2 C
Hyderabad
April 19, 2024 11: 22 AM
Slider గుంటూరు

పోలీస్ నోటీస్:అవాంఛనీయ సంఘటనల్లో పాల్గొనవద్దు

andhra-pradesh-police

అమరావతి JAC తలపెట్టిన బంద్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలలో పాల్గొనే వారి పైన చట్టబద్దమైన చర్యలు తీసుకుటామని గుంటూరు అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి. రామకృష్ణ, గుంటూరు రూరల్ ఎస్పీ సిహెచ్. విజయరావు తెలిపారు. గుంటూరు అర్బన్, రూరల్ పరిధుల్లో విద్యార్ధులకు, ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు పబ్లిక్, ప్రయివేటు రవాణాకు ఇబ్బంది కలిగే విధంగా ఎవ్వరూ అవాంఛనీయ కార్యక్రమాలు నిర్వహించరాదని కోరారు.

బలవంతంగా షాపులు, విద్యాసంస్థలు మూయించడం చేయవద్దని కోరారు. బంద్ సందర్భంగా సంఘ విద్రోహ శక్తులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల లో పాల్గొన్న వారిపైన సంబంధిత చట్టాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Related posts

సైబర్ రక్షణ కోసం ఇన్ స్టా గ్రామ్ లో రాఖీ ఛాలెంజ్ నేడు

Satyam NEWS

యాక్సిడెంట్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Satyam NEWS

అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు

Satyam NEWS

Leave a Comment