30.7 C
Hyderabad
April 19, 2024 10: 22 AM
Slider జాతీయం

బందీ గా ఉన్న పోలీసును అప్పగిస్తాం: మావోల కీలక ప్రకటన

#Rakeswarsingh

బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టు కమిటీ తెలిపింది. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఆ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.  పెద్ద ఎత్తున పోలీసు బలగాలు తమపై దాడికి యత్నించాయని తెలిపింది. మావోయిస్టులను పూర్తిగా నియంత్రించేందుకు ప్లాన్ వేశారని పేర్కొంది. పోలీసులు తమకు శత్రువులు కాదని మరోసారి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పోలీసు మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్లు మావోయిస్టు కమిటీ ప్రకటనలో తెలిపింది. బందీగా ఉన్న రాకేశ్వర్‌ సింగ్‌ను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. మధ్యవర్తుల పేర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇస్తే రాకేశ్వర్‌ను అప్పగిస్తామని ఆ ప్రకటనలో మావోయిస్టులు పేర్కొన్నారు. అప్పటివరకు తమ దగ్గరే రాకేశ్వర్‌ సురక్షితంగా ఉంటాడని మావోయిస్ట్ కమిటీ స్పష్టం చేసింది.

Related posts

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సచీవాలయ కార్యదర్శి

Satyam NEWS

మారిన రాగం

Satyam NEWS

[Free|Sample] Ultra Hemp 500 Cbd Highland Pharms Cbd Hemp Oil Drops Is Hemp Oil Cbd The Same

Bhavani

Leave a Comment