గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో నాటుసారా తయారు స్థావరాలపై పోలీసులు దాడులు
ఈ దాడులలో గ్రామానికి చెందిన షేక్ సైదా(38) అనే వ్యక్తి వద్ద 250 లీటర్లు నాటు సారా తయారీ కి ఉపయోగించే బెల్లం, ముడి పదార్థాలను పోలీసులు ధ్వంసం చేశారు.
అతని వద్ద ఏడు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.