36.2 C
Hyderabad
April 25, 2024 19: 00 PM
Slider గుంటూరు

250 లీట‌ర్ల నాటుసారా ప‌దార్థాల ధ్వంసం

Natusara

గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో నాటుసారా తయారు స్థావరాలపై పోలీసులు దాడులు

ఈ దాడులలో గ్రామానికి చెందిన షేక్ సైదా(38) అనే వ్యక్తి వద్ద 250 లీటర్లు నాటు సారా తయారీ కి ఉపయోగించే బెల్లం, ముడి పదార్థాలను పోలీసులు ధ్వంసం చేశారు.

అతని వద్ద ఏడు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు.

Related posts

మేళ్లచెర్వు శివాలయ అభివృద్ధికి దాతల స్పందన

Satyam NEWS

స్నేహిత అమృత హస్తం సేవాసమితి కి “మానవత్వ ధీర” అవార్డు

Satyam NEWS

శాడ్: పాపం భగవాన్ రెడ్డి ..జర్నలిస్ట్ గా

Satyam NEWS

Leave a Comment