ఏపీలో…. పొరుగు రాష్ట్రం తెలంగాణ లో మాదిరిగా.. ముందస్తు ఎన్నికల కు జగన్ ప్రభుత్వం వెళ్లనుందా..? ప్రస్తుతం రాష్ట్రంలో.. ఏకంగా 37 మంది ఏఎస్పీ లను బదిలీ చేయడంతో… ఆ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కొద్ది రోజుల క్రితమే…డీఎస్పీ ల బదిలీలు అవడంతో తాజాగా… రాష్ట్రంలో 37 మంది ఏఎస్పీ లను…బదిలీ చేస్తూ…రాష్ట్ర పోలీసు శాఖ…ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా గుంటూరు ఏఎస్పీ అనిల్ పులిపాటి ని…పాడేరు కు..విజయనగరం జిల్లా ఏఎస్పీ గా లేడీ ని నియమించింది..జగన్ సర్కార్…విజయనగరం జిల్లా లో మహిళా అధికారులు సంఖ గణనీయంగా పెరిగిందని…అంటోంది…”సత్యం న్యూస్. నెట్”
previous post
next post