40.2 C
Hyderabad
April 19, 2024 16: 59 PM
Slider కర్నూలు

ఛీటింగ్: శ్రీశైలం మల్లన్న దొంగలు దొరికారు

#Srisailam Devasthanam

శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో కోట్ల విలువైన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో నిందితులపై 4 కేసులు నమోదు చేశారు. నాలుగు కేసుల్లో మొత్తం 27 మంది నిందితులను అరెస్ట్ చేశారు. డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా ఈ మోసాలు జరిగినట్టు గుర్తించారు.

షిఫ్ట్ బిఫోర్ క్లోజింగ్, లాగిన్ ఐడీ చేంజ్ ద్వారా ఈ మోసాలకు పాల్పడినట్టు వెల్లడైంది. ఈ కుంభకోణంలో మొత్తం రూ.2.12 కోట్లు స్వాహా జరిగినట్టు తేల్చారు. పోలీసులు ఇప్పటివరకు రూ.83.40 లక్షలు రికవరీ చేశారు.

Related posts

మీడియా ముందు నోరు తెరిస్తే వేటు తప్పదు…

Bhavani

నిజమైన నిరుపేదలను గుర్తించేందుకు సాంకేతిక సహకారం

Satyam NEWS

మద్యం సరఫరా చేసే కంపెనీలన్నీ జగన్ వే

Satyam NEWS

Leave a Comment