28.7 C
Hyderabad
April 20, 2024 09: 07 AM
Slider విజయనగరం

సీసీ కెమెరాల సాక్షిగా విజయనగరం జిల్లా లో సాగుతున్న పోలింగ్

#CCCams

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం పదిగంటలకు దాదాపు 20 శాతం పోలింగ్ నమోదైంది.

ఈ మున్సిపల్ ఎన్నికలు.  నిఘానేత్రం నడుమ సాగుతోంది. జిల్లా కేంద్రంలో ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టి మరీ పోలింగ్ నమోదు ను పర్యవేక్షిస్తున్నారు… ఎన్నికల అధికారులు.

ఈ మేరకు విజయనగరం ఎమ్మెల్యే వీరభద్ర స్వామి వేసిన పోలింగ్ కేంద్రంలో… మూడు చోట్ల సీసీ కెమారాలు అమర్చారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లే ప్రతీ ఓటరు సీసీ కెమారాలో బందీ అవుతాడు.

అలాగే వేలిముద్ర వేయించుకునే వద్ద నుంచీ సీసీ కెమారాలలో నిక్షిప్తమవుతోంది.ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల… నిఘా నేత్రం సాక్షిగా జరుగుతోంది.

Related posts

జువారీ సిమెంట్స్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ

Satyam NEWS

రేపు మాస్టర్ ప్లాన్ బాధిత రైతులతో కెఏ పాల్ సమావేశం

Satyam NEWS

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అధికార వైసీపీ షాక్

Satyam NEWS

Leave a Comment