33.2 C
Hyderabad
April 26, 2024 02: 13 AM
Slider ఆధ్యాత్మికం

ఘనంగా రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం

#VenugopalaswamyTemple

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండలం పోనుగొడు గ్రామంలోని  శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి శాంతి కళ్యాణ బ్రహ్మోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

మూల విరాట్ కు అభిషేకము, లక్షకుంకుమార్చన, క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయస్వామి వారికి లక్ష నాగవల్లి దళాలతో పూజ (ఆకుపూజ) కార్యక్రమాన్ని అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి, రజిత దంపతులు పాల్గొని ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు,విశేష సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ తిరుమల వెళితే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే

Satyam NEWS

ధ్వని మోషన్ పోస్టర్ ప్రయోగాత్మకంగా ఉంది గెటప్ శ్రీను !!!

Satyam NEWS

హన్మకొండలో లయన్స్ క్లబ్ గురుపూజోత్సవం

Satyam NEWS

Leave a Comment