36.2 C
Hyderabad
April 25, 2024 19: 17 PM
Slider హైదరాబాద్

నిరుపేద విద్యార్థినికి ఇరవై ఐదు వేల ఆర్థిక సాయం

#poorstudent

చర్లపల్లి డివిజన్ భరత్ నగర్ కు చెందిన ఎం. అర్చన ఈసీఐఎల్ లో శ్రీ చైతన్య కాలేజ్ లో ఇంటర్ చదువుతోంది. ఫీజుల కోసం బి ఎల్ ఆర్ ట్రస్ట్ ను సాయం  కోరగా.. తెరాస సీనియర్ నేత బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు గురువారం బి ఎల్ ఆర్ ట్రస్ట్ సభ్యుడు నేమూరీ మహేష్ గౌడ్ రూ. 25,000 నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నారాయణ గౌతమ్, శ్రీనాథ్ పాల్గొన్నారు.

మేడ్చల్ సత్యం న్యూస్

Related posts

25 మందితో టిటిడి పాలకమండలి ఖరారు

Satyam NEWS

చిన్నారి సేఫ్

Bhavani

జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేశారు:టిడిపి ఇక ఉండదు

Satyam NEWS

Leave a Comment