చర్లపల్లి డివిజన్ భరత్ నగర్ కు చెందిన ఎం. అర్చన ఈసీఐఎల్ లో శ్రీ చైతన్య కాలేజ్ లో ఇంటర్ చదువుతోంది. ఫీజుల కోసం బి ఎల్ ఆర్ ట్రస్ట్ ను సాయం కోరగా.. తెరాస సీనియర్ నేత బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు గురువారం బి ఎల్ ఆర్ ట్రస్ట్ సభ్యుడు నేమూరీ మహేష్ గౌడ్ రూ. 25,000 నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నారాయణ గౌతమ్, శ్రీనాథ్ పాల్గొన్నారు.
మేడ్చల్ సత్యం న్యూస్