27.7 C
Hyderabad
April 20, 2024 01: 06 AM
Slider ముఖ్యంశాలు

వెయింటింగ్ లో ఉన్న 35 మంది ఏఎస్పీల‌కు పోస్లింగ్ లు…!

#police

ఉత్త‌ర్వులు జారీ చేసి  హోం శాఖ కార్య‌ద‌ర్శి  విశ్వ‌జిత్ కుమార్

ఏపీలో ఆ రాష్ట్ర హోం శాఖ‌….. 52 అడిష‌న‌ల్ ఎస్పీల‌కు పోస్టింగ్ లు ఇచ్చింది. అందులో ఇటీవ‌లే  35 మంది ఏఎస్పీలకు ప‌దోన్న‌తి రాగా..ఖాళీ గా ఉన్న వారికి…కీల‌క‌మైన ప్ర‌దేశాల‌లో రెగ్యుల‌ర్ ఏఎస్పీలు గా పోస్టింగ్ లుఇస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చారు.అలాగే మ‌రో 12 అడిష‌న‌ల్ ఎస్పీల‌కు బ‌దిలీ చేసారు.

విజ‌య‌వాడ,విజ‌య‌న‌గ‌రం,అనంత‌పురం  తూర్పుగోదావ‌రి,అనంత‌పురం, విశాఖప‌ట్నం, గుంటూరు, ప్ర‌కాశం, అన‌కాప‌ల్లి, క‌ర్నూలు, తిరుప‌తి, క‌డ‌ప‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, కాకినాడ‌, నెల్లూరు, ఏలూరు ,శ్రీకాకుళం, నంద్యాల‌, ప‌శ్చిమ‌గోదావ‌రి, చిత్తూరు,శ్రీకాకుళంల‌లో ప‌ని చేస్తున్న డీఎస్పీల‌కు ఇటీవ‌లే ఏఎస్పీలుగా ప‌దోన్న‌తి ల‌భించింది.

దాదాపు  ఏఎస్పీలుగా ప‌దోన్న‌తి వచ్చిన వారంద‌రూ  డీఎస్పీలుగా ప‌ని చేసిన చోటే…ఏఎస్పీలుగా ఉంటూ..సంబందిత డివిజ‌న్ ల‌కు  ఇంచార్జ్ డీఎస్పీలుగా అద‌నపు బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే తాజాగా…రాష్ట్ర డీజీపీ సూచ‌న‌ల‌తో హోం శాఖ ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి.. వెయింటింగ్ లో ఉన్న ఈ 35 మంది డీఎస్పీల‌కు పోస్టింగ్ లు ఇస్తూ…ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Related posts

టిఎస్పిటిఎ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి గా రాత్లవత్ రోహిత్

Satyam NEWS

ఎలిగేషన్: దోచుకుతింటున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Satyam NEWS

ఏపి సిఎం జగన్ తో కలిసి తెలంగాణ సిఎం కేసీఆర్ నాటకం

Satyam NEWS

Leave a Comment