39.2 C
Hyderabad
March 28, 2024 14: 16 PM
Slider జాతీయం

ప్రకాష్ రాజ్ ట్వీట్‌:చీపురుతో కొట్టారు షాక్‌ తగిలిందా?

prakash raj

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఘన విజయం సాధించడంపై విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘‘రాజధాని శిక్ష.. బుల్లెట్లు పేల్చేవాళ్లను.. చీపురుతో కొట్టారు. షాక్‌ తగిలిందా?’’అని ఆయన ట్వీట్‌ చేశారు. అదే విధంగా ‘‘పేరున్న వాళ్లను బద్నాం చేసే వాళ్లను కాకుండా కేవలం పనిచేసే వారిని మాత్రమే గెలిపించారు. థాంక్యూ ఢిల్లీ’’ అని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

పోల్ బ్యాటిల్: ఊపందుకున్న ఎన్నికల వేడి

Satyam NEWS

మధ్యప్రదేశ్ మధ్యంను స్వాధీనం చేసుకున్న మంగళగిరి సెబ్ పోలీసులు

Satyam NEWS

తప్ప తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment