26.2 C
Hyderabad
January 15, 2025 17: 23 PM
Slider జాతీయం

ప్రకాష్ రాజ్ ట్వీట్‌:చీపురుతో కొట్టారు షాక్‌ తగిలిందా?

prakash raj

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఘన విజయం సాధించడంపై విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘‘రాజధాని శిక్ష.. బుల్లెట్లు పేల్చేవాళ్లను.. చీపురుతో కొట్టారు. షాక్‌ తగిలిందా?’’అని ఆయన ట్వీట్‌ చేశారు. అదే విధంగా ‘‘పేరున్న వాళ్లను బద్నాం చేసే వాళ్లను కాకుండా కేవలం పనిచేసే వారిని మాత్రమే గెలిపించారు. థాంక్యూ ఢిల్లీ’’ అని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

కరోనా నేపథ్యంలో ఆందోళనలో వాలంటీర్లు

Satyam NEWS

ఎం‌పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో టి‌ఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక

Satyam NEWS

రక్షణ మంత్రి రాజ్ నాథ్ తో రాష్ట్ర మంత్రి కేటీఆర్ భేటీ

Satyam NEWS

Leave a Comment