మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో స్వయంగా వెల్లడించారు. ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రికి వెళ్లిన ప్రణబ్ దా కు కరోనా టెస్టులు కూడా చేశారు.
ఆ టెస్టులలో కరోనా పాజిటీవ్ వచ్చింది. గత వారం రోజులుగా తనను కలిసిన వారంతా కూడా సురక్షితంగా ఉండేందుకు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని ప్రణబ్ దా కోరారు.