36.2 C
Hyderabad
April 23, 2024 21: 36 PM
Slider ప్రపంచం

29న రోమ్ వెళుతున్న ప్రధాని నరేంద్ర మోడీ

#Narendra Modi 13

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 2 వ తేదీ వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. ఇటలీలోని రోమ్ లో జరిగే జి-20 సమ్మిట్, యూకేలోని గ్లాస్గో లో జరిగే సీవోపీ-26 సమావేశాల్లో ప్రధాని పాల్గొననున్నారు. అదే సమయంలో పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లోనూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు.

Related posts

కరోనాతో శాశ్వతంగా వర్క్‌ ఫ్రం హోమ్‌

Sub Editor

బిజెపికి బలం లేకపోతే ఇంత మంది ఎందుకు వచ్చారు?

Satyam NEWS

చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన కదిరి నియోజకవర్గం నేతలు

Satyam NEWS

Leave a Comment