ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 2 వ తేదీ వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. ఇటలీలోని రోమ్ లో జరిగే జి-20 సమ్మిట్, యూకేలోని గ్లాస్గో లో జరిగే సీవోపీ-26 సమావేశాల్లో ప్రధాని పాల్గొననున్నారు. అదే సమయంలో పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లోనూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు.
previous post