32.7 C
Hyderabad
March 29, 2024 12: 09 PM
Slider వరంగల్

ప్రకృతి వనాన్ని సందర్శించిన అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి

#mulugu forest

ములుగు మండలం పరిధిలోని జంగాల పల్లి గ్రామంలో  పల్లె ప్రకృతి  వనాన్ని జిల్లా అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యదర్శి శాంతకుమారి సందర్శించారు. 4  వ విడత పల్లె ప్రగతి కార్యక్రమములో భాగంగా గురువారం ములుగు జిల్లా  అదనపు  కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి వనంలో మొక్కలు  నాటారు. అనంతరం  పల్లె ప్రకృతి  వనం పై గ్రామపంచాయతీ వారు  చూపిన శ్రద్ధ పట్ల  శాంతకుమారి, అదనపు కలెక్టర్ లు గ్రామ సర్పంచ్ కార్యదర్శులకు  అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ  సర్పంచ్ అనితా రాణి  ప్రత్యేక అధికారి నవత వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి  చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండాలి

Satyam NEWS

పెన్షన్ ర్యాలీ: కదం తొక్కిన సీపీయస్ ఉద్యోగులు

Satyam NEWS

కొమురం భీం జిల్లాలో వైద్య కళాశాలకు సానుకూలత

Satyam NEWS

Leave a Comment