35.2 C
Hyderabad
April 20, 2024 17: 16 PM
Slider జాతీయం

ఆన్సర్ ప్లీజ్: ట్రంప్ టూర్ కు 100కోట్ల ఖర్చా

priyanka gandhi

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. నమస్తే ట్రంప్‌ కార్యక్రమానికి 100 కోట్ల రూపాయలను ఏ మంత్రిత్వ శాఖ ఖర్చు చేస్తోందని ప్రశ్నించారు. అంతేకాకుండా నాగరిక్‌ అధినందన్‌ సమితి ట్రంప్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్న ఆమె, ఈ సమితి సభ్యులకు ట్రంప్ కార్యక్రమం గురించి సరైన అవగాహనే లేదని ప్రియాంక విమర్శించారు. 100 కోట్ల రూపాయాల డబ్బు ఏ మంత్రిత్వ శాఖ నుండి ఖర్చు చేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని అన్నారు. 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రియాంక గాంధీ ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు.

Related posts

కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

Satyam NEWS

సొంత వైద్యం చేసుకునే వారిపై తెలంగాణలో నిఘా

Satyam NEWS

బడిబయట విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించాలి….

Satyam NEWS

Leave a Comment