రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. ఇప్పటికే 1.34లక్షల మంది ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసిన ప్రభుత్వం, 2021 జనవరి లో రెండో విడతలో భర్తీ చేసిన దాదాపు 19,000మంది ఉద్యోగులకూ ప్రొబేషన్ ఖరారు చేసేందుకు రెడీ అయింది. అర్హుల జాబితా సిద్ధం చేయాలని జగన్ ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. 2023 జనవరి నాటికి వారికి రెండేళ్ల సర్వీస్ పూర్తి కానుంది. కాగా ప్రొబేషన్ ఖరారైతే శాశ్వత ఉద్యోగుల్లాగే పే స్కేల్ వేతనాలు వస్తాయి.
previous post