కడప జిల్లా ప్రొద్దుటూరు 1 టౌన్ సి ఐ ఈశ్వర్ రెడ్డి ని సస్పెండ్ చేశారు. ఈశ్వర్ రెడ్డి స్థానికంగా ఉన్న మట్కా నిర్వాహకులను పీడించి డబ్బులు వసూలు చేసేవాడని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిన పోలీసు శాఖ ఉన్నతాధికారులు అతని పై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిగ్గు తేల్చారు. దాంతో ఈశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు.
previous post