స్థానిక సంస్థల ఎన్నికల్లో వై.సి.పి. చేసిన అరాచకాలను నిరసిస్తూ కడపజిల్లాలోని అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు, వామపక్ష నేతలు పాల్గొన్నారు