28.7 C
Hyderabad
April 24, 2024 04: 55 AM
Slider గుంటూరు

ప్రొటెస్టు: ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లను అమలుచేయనివ్వం

caa narasaraopet

ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లను   దేశంలో ఎట్టి పరిస్థితుల్లో  అమలు చేయనివ్వబోమని నరసరావుపేట ముస్లిం జేఏసీ నాయకులు అన్నారు. స్థానిక ఎస్.ఆర్.కె టి కాలనీ లో నీ 14 వ లైనులో షేక్ నాగూర్ సుభాని ఇంటి వద్ద  NRC, NPR,CAA మీద నేడు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట ముస్లిం జేఏసీ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో SRKT స్థానికులు నాగూర్ కరీం మాట్లాడుతూ ముస్లింల మీద జరుగుతున్న అన్యాయాలను తిప్పికొట్టాలని, NRC బిల్లును ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు. ఈ బిల్లు తోబాటు పౌరసత్వ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం jac  నాయకులు గఫార్, కరీముల్లా, రజాక్, మునాఫ్, బాబు, gk , కరీం భాష, రహీమ్, మౌలాలి, మస్తాన్, ఆరిఫ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. కాలనీలోని స్థానికులు అయిన మాస్టర్ మున్వర్ షరీఫ్, భాష, నాగూర్, వలి, అబ్దుల్ కరీం, నజీర్, రఫీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Related posts

విక్రమ సింహపురి వర్సిటీకి ఎన్ఎస్ఎస్ అవార్డు

Satyam NEWS

బోనులో చిక్కిన చిరుతపులి

Bhavani

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థ‌సార‌థి

Satyam NEWS

Leave a Comment