36.2 C
Hyderabad
April 23, 2024 20: 36 PM
Slider ఖమ్మం

ప్రజాదివస్ లో ఫిర్యాదుల వెల్లువ

#KhammamPolice

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న  ప్రజాదివస్ కార్యక్రమాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్  సోమవారం నిర్వహించారు.  పోలీస్  కమిషనర్  కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల ఫిర్యాదులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

వృద్ధాప్యంలో వారసులు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలు ఫిర్యాదు వచ్చాయి. అదేవిధంగా భూ వివాదాలు , కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్ధిక లావాదేవీలు, భార్యభర్తల సమస్యలపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. బాధితులు చేసిన ఫిర్యాదులపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత  పోలీస్ స్టేషన్ల SHO అధికారులను కమిషనర్ ఆదేశించారు.

Related posts

ఆర్య‌వైశ్యుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు: ఇటుకూరి

Sub Editor

మ‌రొక సీనియర్ రిపోర్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌: యాడ్స్‌, స‌ర్క్యూలేష‌న్ కోసం ఒత్తిడే కార‌ణం

Satyam NEWS

క‌రోనా నివార‌ణ‌కు న‌గ‌రంలో మేయ‌ర్,డిప్యూటీ మేయ‌ర్ ర్యాలీ….!

Satyam NEWS

Leave a Comment