39.2 C
Hyderabad
March 28, 2024 14: 09 PM
Slider ఆధ్యాత్మికం

16 నుంచి శబరిమల అయ్యప్ప ఆలయంలో పూజలు

#SabarimalaTemple

శబరిమల లో ఈ నెల 16 నుంచి నెలవారీ పూజలు ప్రారంభమవుతాయని ట్రస్టుబోర్డు ప్రకటించింది. శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని నడుపుతున్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 16న దేవస్థానాన్ని తెరుస్తారు.

ఐదు రోజులపాటు జరిగే ఈ పూజలకు భక్తులను అనుమతిస్తారు. నమోదు చేసుకున్న భక్తులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని బోర్డు తెలిపింది. గరిష్ఠంగా రోజుకు 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొంది.

భక్తులు పంబకు చేరుకోవడానికి 48 గంటల ముందు పొందిన కోవిడ్-19 నెగెటివ్ ధ్రువపత్రాలను తమ వెంట తీసుకురావలసి ఉంటుందని తెలిపింది.

Related posts

సిఎఫ్ఐ తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా సునీల్ రెడ్డి

Satyam NEWS

గ్రూప్ 4 నోటిఫికేషన్ పై సన్నాహక  సమావేశం నిర్వహించిన సి.ఎస్.

Satyam NEWS

కన్ఫర్మ్: అచ్చెన్నాయుడితో బాటు ఆరుగురి అరెస్టు

Satyam NEWS

Leave a Comment