33.2 C
Hyderabad
April 25, 2024 23: 04 PM
Slider జాతీయం

పంజాబ్‌లో వేడెక్కిన రాజ‌కీయం… దూకుడు పెంచిన సిద్దూ

పంజాబ్ లో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రారంభించింది. పార్టీలో అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ను ప‌క్క‌న పెట్టి ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టింది. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పీసీసీ అధ్య‌క్షుడు సిద్ధూ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన 13 పాయింట్ల అజెండాను లేఖ‌లో పేర్కొన్నారు. ఇప్ప‌టికే సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ స్థానంలో చ‌న్నీకి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మరోవైపు అనూహ్యంగా తన ప‌ద‌వికి రాజీనామా చేసిన సిద్ధూ ఆ త‌రువాత తిరిగి పీసీసీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

Related posts

జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్‌.పి.ల‌తో నూతన ఎస్ ఇ సి వీడియో కాన్ఫ‌రెన్స్

Satyam NEWS

ప్రభాకర్ శివాల దర్శకత్వంలో పి.ఎన్.రెడ్డి విభిన్న కథాచిత్రం “గోకులంలో గోవిందుడు”

Satyam NEWS

జనవరి 1న భద్రాద్రిలో తెప్పోత్సవం, 2న ఉత్తర ద్వార దర్శనం

Bhavani

Leave a Comment