అత్యాచారం సమయం లో ఓ మహిళ, గదిని చూపించాలనే నెపంతో ఇతర నిందితులను పిలిచి నిందితులకు సహకరించి తనపై అత్యాచారానికి ఉసిగొల్పిందని బాధితురాలు ఆరోపించింది.ఈ ఘటన పంజాబ్లోని లూధియానా జిల్లాలోని కూమ్ కలాన్ గ్రామంలో మహిళపై సామూహిక అత్యాచారం కేసులో మహిళతో సహా నలుగురిని అరెస్టు చేశారు.
ఫిబ్రవరి 11 న జరిగిన ఈ కేసులో మొదటి నిందితున్ని అదే రోజు అరెస్టు అదే తేదీన అరెస్ట్ చేసినట్లు దీని తరువాత మరో ముగ్గురిని ఫిబ్రవరి 13 న అరెస్టు చేశారు, ”అని ఎడిసిపి -4, అజిందర్ సింగ్ శుక్రవారం విలేకరులతో అన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అత్యాచారం సమయం లో ఓ మహిళ గదిని చూపించాలనే నెపంతోఇతర నిందితులను పిలిచి నిందితులకు సహకరించి బాధితురాలి పై అత్యాచారానికి ఉసిగొల్పిందని తెలిపారు