28.2 C
Hyderabad
June 14, 2025 10: 30 AM
Slider ప్రపంచం

క్వారంటైన్ నిబంధన తొలగించిన బ్రిటన్ ప్రభుత్వం

#london

లండన్ వెళ్లే వారికి శుభవార్త.

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న భారత పౌరులు తమ దేశంలోకి వచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది.

ఇప్పటి వరకూ బ్రిటన్ వెళ్లే వారు అక్కడ 10 రోజుల పాటు హోటల్ లో క్వారంటైన్ లో ఉండాలనే నిబంధన ఉండేది.

ఆ నిబంధనను ఎత్తివేశారు.

రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న భారతీయ పౌరులు ఇక క్వారంటైన్ నిబంధన పాటించాల్సిన అవసరం లేదు. ఇది ఒక రకంగా భారత్ లో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బ్రిటన్ గుర్తించినట్లే అవుతుంది.

Related posts

నో టాక్స్:అక్రమంగా రవాణా 30కిలోలబంగారం స్వాధీనం

Satyam NEWS

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ అరెస్ట్…!

Satyam NEWS

ఫలించిన ఎంపీ నామా కృషి: కారేపల్లి స్టేషన్ లో ఆగిన సింగరేణి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!