బిచ్కుంద మండలంలో డెబ్బై ఒకటి వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో వెంకట్రావు, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి అశోక్ పటేల్, పోలీస్ స్టేషన్లో ఎస్సై కృష్ణ, సర్కిల్ కార్యాలయంలో సిఐ సాజిద్, సొసైటీలో చైర్మన్ దర్పల్లి గంగాధర్, మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం నాగరాజు, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్పర్సన్ సంధి సాయవ్వ సాయిరామ్, భాజపా కార్యాలయంలో అధ్యక్షులు కిష్టారెడ్డి, కాంగ్రెస్ కార్యాలయంలో అధ్యక్షులు గంగాధర్ తెరాస కార్యాలయంలో అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
previous post