37.2 C
Hyderabad
March 29, 2024 19: 09 PM
Slider కర్నూలు

శ్రీశైల మహాక్షేత్రంలో రథసప్తమి వేడుకలు

#Srisailam

కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో రథసప్తమి ఈ సందర్భంగా సూర్యారాధన జరిగింది.

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో అక్కమహాదేవి అలంకార మండపం వద్ద సూర్యారాధన వంటి ప్రత్యేక పూజలను అర్చకులు, వేద పండితులు నిర్వహించారు.

ప్రత్యేక పూజలు ఈవో కె.ఎస్.రామారావు దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగాసూర్య యంత్ర పూజ, చతుర్వేద పారాయణలు, అరుణ పారాయణలు జరిపించారు.

మధ్యాహ్నం 12 గంటలకు సూర్య భగవానుడికి విశేషంగా షోడశోపచార పూజ నిర్వహించారు. ఉదయం ఆలయ దక్షిణ మాడ వీధి లో సూర్య నమస్కారాలు చేశారు.

Related posts

మహానుభావులను గుర్తు చేసుకున్న సిక్కోలు వాసులు

Satyam NEWS

ఉత్తర ప్రదేశ్ లో జర్నలిస్టు దారుణ హత్య

Satyam NEWS

టేక్ ఆక్షన్:రూల్స్ వైలేషన్ పై మంత్రి గంగుల పై చర్య

Satyam NEWS

Leave a Comment