Slider జాతీయం

ఇష్యూడైవర్ట్:దేశంలో రాడికల్ ముస్లింలు పెట్రేగుతున్నారు

radical muslims caa gvl

దేశం లో “రాడికల్” ముస్లింలు పెట్రేగి పోతున్నారని , ముస్లిం పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వ్యతిరేకత వారికి కేవలం సాకు మాత్రమే నని, వారి లక్ష్యం రామ్ ఆలయం నిర్మించ కుండ చూడటమేననని సిఎఎ వ్యతిరేకత నిరసనలకు సంబంధించి బిజెపి ప్రతినిధి, రాజ్యసభ శాసనసభ్యుడు జివిఎల్ నరసింహారావు మంగళవారం చెప్పారు.
సిఎఎ వ్యతిరేక నిరసనలను “రాడికల్” ముస్లింలు స్పాన్సర్ చేస్తున్నారని, వారు దేశంలో అశాంతిని సృష్టించడానికి సవరించిన చట్టాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
“గత నెలలో అనేక చోట్ల జరుగుతున్న సిఎఎ నిరసనలు ముస్లిం వర్గానికి చెందిన కొంతమంది నిర్వహిస్తున్నారని ,ఇవన్నీ రాడికల్ ముస్లింల చేస్తున్నపని “అని ఆయన అన్నారు..

Related posts

మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం బోల్తా

Satyam NEWS

గ్రీవెన్స్ డే దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి

mamatha

విశాఖ మాజీ ఎంపీ ఎమ్‌వీవీ గుట్టు బయటపెట్టిన రౌడీ

Satyam NEWS

Leave a Comment