28.7 C
Hyderabad
April 24, 2024 06: 43 AM
Slider ముఖ్యంశాలు

ఎన్నికల కమిషనర్ విధినిర్వహణకు కిరికిరి పెట్టవద్దు

#Raghuramakrishnam Raju MP

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ను విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీసుకున్న నిర్ణయం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు.

అయితే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎలాంటి కిరికిరి పెట్టకుండా అమలు చేయాలని ఆయన కోరారు. డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తన బాధ్యతలను నిర్వర్తించేందుకు ప్రభుత్వం సహకరించాలని రఘురామకృష్ణంరాజు కోరారు.

Related posts

బిల్లు లు చెల్లించకుంటే కోర్టును ఆశ్రయిస్తాం

Satyam NEWS

విద్యుత్ సిబ్బందిని అభినందిస్తున్న బైరామల్ గూడా వాసులు

Satyam NEWS

గంగమ్మ జాతర అంబిలి పంపిణీ!

Bhavani

Leave a Comment