27.7 C
Hyderabad
April 26, 2024 03: 14 AM
Slider నల్గొండ

రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన

#RaituVedika

హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి రైతు వేదికకు నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కృషితో హుజూర్ నగర్ రెవెన్యూ పరిధిలోని రైతుల కోసం ఈ రైతు వేదిక నిర్మించబోతున్నారు.

హుజూర్ నగర్ రెవిన్యూ రైతు బంధు సమితి కోఆర్డినేటర్ రాయల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు.  

Related posts

తబ్లిగీ జమాత్ ను పొగిడిన ఐఏఎస్ అధికారికి షోకాజ్

Satyam NEWS

ప్రమాదకరంగా మారిన పెదవేగి కూచింపూడి రోడ్డు

Bhavani

డాక్టర్ శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా మొక్కలను నాటిన వైద్య సిబ్బంది

Satyam NEWS

Leave a Comment