28.7 C
Hyderabad
April 25, 2024 04: 50 AM
Slider కడప

రాజంపేటలో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరసన…

#BJP Rajampet

కడప జిల్లా రాజంపేట ఆర్&బి బంగ్లా వద్ద సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదోవ పట్టి స్తున్నారని ఆరోపణ పిస్తూ నిరసన తెలియ జేశారు.

రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ రమేష్ నాయుడు కార్యక్రమంలో పాల్గొన్న దళిత నాయకుడు మణి, జిల్లా,మండల నాయకులు ఈ సందర్భంగా ప్రసంగించారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిన తరువాత దళితుల పై దాడులు పెరిగాయాని ఆరోపించారు.ఎస్సీ,ఎస్టీ నిధులు వెంటనే కార్పొరేషన్ కు కేటాయించి దళితుల అభివృద్ధికి తోడ్పడాలని వారు వినాదాలు చేశారు.

Related posts

విజ‌య‌న‌గ‌రం ఇంకా కార్పొరేష‌న్ స్థాయికి చేరుకోలేదంట‌….

Sub Editor 2

త్వరలో బఫర్ జోన్ లో మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు

Bhavani

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన అక్కినేని సమంత

Satyam NEWS

Leave a Comment