కడప జిల్లా రాజంపేట ఆర్&బి బంగ్లా వద్ద సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదోవ పట్టి స్తున్నారని ఆరోపణ పిస్తూ నిరసన తెలియ జేశారు.
రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ రమేష్ నాయుడు కార్యక్రమంలో పాల్గొన్న దళిత నాయకుడు మణి, జిల్లా,మండల నాయకులు ఈ సందర్భంగా ప్రసంగించారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిన తరువాత దళితుల పై దాడులు పెరిగాయాని ఆరోపించారు.ఎస్సీ,ఎస్టీ నిధులు వెంటనే కార్పొరేషన్ కు కేటాయించి దళితుల అభివృద్ధికి తోడ్పడాలని వారు వినాదాలు చేశారు.