27.7 C
Hyderabad
April 18, 2024 08: 04 AM
Slider కడప

హత్యను జగన్ దృష్టి తీసుకెళ్తాం

gurunath murder

పి.అనంతపురంలో గురునాథ్‌రెడ్డి మృతదేహాన్నిమాజీమంత్రి రామసుబ్బారెడ్డి సందర్శించారు. అనంతరం గురునాథ్‌రెడ్డి కుటుంబాన్ని రామసుబ్బారెడ్డి పరామర్శించారు.


గండికోట నిర్వాసితుల పరిహారం విషయంలో హత్య చేశారని, ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టి తీసుకెళ్తామని చెప్పారు. పి.అనంతపురంలో అర్హులందరికీ పరిహారం ఇప్పిస్తామని రామసుబ్బారెడ్డి చెప్పారు.

జమ్మలమడుగు ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పి. అనంతపురం గ్రామానికి గురునాధ్ రెడ్డి మృతదేహం చేరుకుంది. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించింది.


ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల చేతిలో రామసుబ్బారెడ్డి అనుచరుడు గురునాధ్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామం మొత్తం నివురు గప్పిన నిప్పులా మారిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Related posts

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

Murali Krishna

అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించినవారిని ఉరితీయాలి

Satyam NEWS

భారీ ఎత్తున నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

Sub Editor

Leave a Comment