వరంగల్ కమీషనర్ గా ఏవి రంగనాథ్ వియమితులయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా వున్న ఆయనను వరంగల్ పోలీసు కమీషనర్ గా బదిలీ చేశారు. అక్కడ వున్న తరుణ్ జోషి ని డిజిపి కి అటాచ్ చేశారు. కాగా రంగనాథ్ ఖమ్మం, నల్గొండ ఎస్పి గా పనిచేషారు. వివాద రహితునిగా పేరున్న ఆయన్ను వరంగల్ కు బదిలీ చేస్తూ వెంటనే రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
previous post
next post