32.7 C
Hyderabad
March 29, 2024 11: 17 AM
Slider కడప

ముఖ్యమంత్రి జిల్లాలోనే రేషన్ పంపిణీకి హంసపాదు

#KadapaDist

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లాలోనే ఇంటి వద్దకే ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.

నగరంలోని ఎన్జీవో కాలనీలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు జెసి సాయికాంత్ వర్మ వచ్చారు.

అయితే పథకం ప్రారంభంలోనే మిషన్లు మొరాయించాయి. దాంతో కొద్ది సేపు వేచి ఉన్న జెసి వెనుదిరిగి వెళ్లిపోయారు.

Related posts

ప్రేమ పోరాటానికి మద్దతుగా మాలమహానాడు

Satyam NEWS

స్మార్ట్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానంలో దేశంలోనే తెలంగాణ పోలీస్ ఆదర్శం

Satyam NEWS

ఇండియన్ రికార్డుల్లోకి ఎక్కిన రక్తదాన శిబిరం

Satyam NEWS

Leave a Comment