36.2 C
Hyderabad
April 23, 2024 20: 04 PM
Slider విజయనగరం

ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ…!

Ration

వై.ఎస్‌.జగన్ ప్రభుత్వం మరో పథక పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా బీపీఎల్ రేఖన దిగువన ఉన్నలబ్దిదారులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే క్రమంలో వాళ్ల ఇంటి వద్దకే రేషన్ సరుకులను పంపిణీ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు విజయనగరం జిల్లాలో పోలీసు ట్రైనింగ్ కాలేజీ ప్రాంగణంలో ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీకి చెందిన 457 సంచార వాహనాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు జిల్లా వ్యాప్తంగా చేరేవేయనున్న‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు.

Related posts

OBC రిజర్వేషన్ల పై శ్రద్ధ చూపిన సోనియాకు కృతజ్ఞతలు

Satyam NEWS

కొత్త రెవెన్యూ చట్టాన్ని, ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకించండి

Satyam NEWS

మళ్లీ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

Satyam NEWS

Leave a Comment