వై.ఎస్.జగన్ ప్రభుత్వం మరో పథక పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా బీపీఎల్ రేఖన దిగువన ఉన్నలబ్దిదారులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే క్రమంలో వాళ్ల ఇంటి వద్దకే రేషన్ సరుకులను పంపిణీ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు విజయనగరం జిల్లాలో పోలీసు ట్రైనింగ్ కాలేజీ ప్రాంగణంలో ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీకి చెందిన 457 సంచార వాహనాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు జిల్లా వ్యాప్తంగా చేరేవేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
previous post