28.2 C
Hyderabad
December 8, 2023 17: 07 PM
Slider ఆంధ్రప్రదేశ్

అమెరికాలో ఏపి ప్రతినిధిగా రత్నాకర్

ratnakar

అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్‌ పండుగాయలను నియమించారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుంది. అమెరికాలో తెలుగువారితో సన్నిహిత సంబంధాలు ఉన్న రత్నాకర్ పండుగాయల ను ఈ పదవిలో నియమించినందుకు పలువురు హర్షం వ్యక్తంచేశారు. తనకు ఎంతో పెద్ద బాధ్యత అప్పగించినందుకు ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోజహన్ రెడ్డికి  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా రత్నాకర్‌ తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వర్తిస్తానని రత్నాకర్‌ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికోసం తన వంతు కృషిచేస్తానని రత్నాకర్‌ అన్నారు.

Related posts

మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

Satyam NEWS

ఈ ఫైలింగ్ లో స్కాన్ చేసి e ఆఫీస్ లో రికార్డులు భద్రపరచాలి

Satyam NEWS

ఘనంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!