27.7 C
Hyderabad
April 24, 2024 09: 02 AM
Slider ఆంధ్రప్రదేశ్

అమెరికాలో ఏపి ప్రతినిధిగా రత్నాకర్

ratnakar

అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్‌ పండుగాయలను నియమించారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుంది. అమెరికాలో తెలుగువారితో సన్నిహిత సంబంధాలు ఉన్న రత్నాకర్ పండుగాయల ను ఈ పదవిలో నియమించినందుకు పలువురు హర్షం వ్యక్తంచేశారు. తనకు ఎంతో పెద్ద బాధ్యత అప్పగించినందుకు ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోజహన్ రెడ్డికి  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా రత్నాకర్‌ తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వర్తిస్తానని రత్నాకర్‌ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికోసం తన వంతు కృషిచేస్తానని రత్నాకర్‌ అన్నారు.

Related posts

ప్రైవేట్ స్కూళ్లలో జర్నలిస్ట్ పిల్లలకు ఫీజు రాయితీ పై కలెక్టర్ సంసిద్దత

Bhavani

వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డికి వేదాశీర్వచనం

Satyam NEWS

17మంది పేకాట‌రాయుళ్ల అరెస్ట్‌

Sub Editor

Leave a Comment