30.7 C
Hyderabad
February 10, 2025 20: 45 PM
Slider ఆంధ్రప్రదేశ్

అమెరికాలో ఏపి ప్రతినిధిగా రత్నాకర్

ratnakar

అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్‌ పండుగాయలను నియమించారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుంది. అమెరికాలో తెలుగువారితో సన్నిహిత సంబంధాలు ఉన్న రత్నాకర్ పండుగాయల ను ఈ పదవిలో నియమించినందుకు పలువురు హర్షం వ్యక్తంచేశారు. తనకు ఎంతో పెద్ద బాధ్యత అప్పగించినందుకు ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోజహన్ రెడ్డికి  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా రత్నాకర్‌ తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వర్తిస్తానని రత్నాకర్‌ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికోసం తన వంతు కృషిచేస్తానని రత్నాకర్‌ అన్నారు.

Related posts

కోడెల మరణంపై కమ్ముకున్న అనుమాన మేఘాలు

Satyam NEWS

మాకు ప్రతిపాదనా రాలేదు అభ్యంతరమూ చెప్పలేదు

Satyam NEWS

యూపీ ఎన్నికల్లో మరోసారి కమల వికాసం

Sub Editor

Leave a Comment