30.7 C
Hyderabad
April 24, 2024 02: 53 AM
Slider హైదరాబాద్

ఆర్.సి.ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన కార్పొరేటర్ రజిత

#rajita

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి అన్నారు.  ఉప్పల్  మెట్రో రైలు స్టేషను సమీపంలోనీ  ఆర్. సి. ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ రజిత పరమేశ్వర్రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ పేద ప్రజలకు

నాణ్యమైన వైద్య సేవలను అందించాలని నిర్వాహకులు డాక్టర్ ప్రీతం రెడ్డి కి సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రీతం రెడ్డి వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జి.శ్రీనివాసరావు, సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

7 నుంచి 15వ తేదీ వరకు తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

బిఆర్ఎస్ నాయకులను నమ్మి మరోమారు మోసపోవద్దు

Satyam NEWS

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పూర్తి అవినీతి మయం

Satyam NEWS

Leave a Comment