37.2 C
Hyderabad
March 28, 2024 18: 14 PM
Slider కరీంనగర్

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్రం

#karimnagar

కరీంనగర్ జిల్లా  రామడుగు మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 73 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకను పురస్కరించుకుని పార్టీ అధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెన రాజ మల్లయ్య, పంజాల శ్రీనివాస్ గౌడ్, సిరికొండ రాజు, కర్ణ శీను, సత్యం,  లక్ష్మణ్,  వీరయ్య, మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వజి అజయ్ నాని తదితరులు పాల్గొన్నారు.

అదే విధంగా రామడుగు జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్  లో హెడ్ మాస్టర్ భారతి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంజాల ప్రమీల జగన్ మోహన్ గౌడ్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ శారద పుర విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు. ఇంకా రామడుగు మండలం భవన కార్మికుల అధ్యక్షుడు జవ్వజి భూమయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార తోట శంకరయ్య జవ్వజి గౌరయ్య శేఖర్ ఆశాలు జవ్వజి అజయ్  బన్నీ ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతు కూలీలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

Satyam NEWS

పద్మశాలి ఉద్యోగి చేత ఈఓ కాళ్లు పట్టించుకోవడం అహంకారానికి నిదర్శనం

Satyam NEWS

వర్షాకాలం సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉండండి

Satyam NEWS

Leave a Comment