39.2 C
Hyderabad
March 28, 2024 16: 23 PM
Slider విజయనగరం

విజయనగరం ఆర్మర్డ్ రిజర్వు ఆఫీసు లో గణతంత్ర వేడుకలు

#VijayanagaramRepublicDay

విజయనగరం జిల్లా ఆర్మర్డ్ రిజర్వు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్పీ రాజకుమారీ జాతీయ పతాకాన్ని ఎగర వేసారు.

తొమ్మిది గంటలకు పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. అనంతరం పరేడ్ కమాండెంట్ ఆధ్వర్యంలో జరిగిన కవాతును కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు.

జిల్లా పలు శాఖలలో ఉత్తమ ఉద్యోగస్తులుగా ఎంపికైన పలువురికి కలెక్టర్ బహుమతులు అందజేసారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ రాజు,ఏఆర్ డీఎస్పీ శేషాద్రి ,ఎస్ బీ సీఐ రాంబాబు,

నగర సీఐలు మురళీ ,శ్రీనివాసరావు,ట్రాఫిక్ సీఐ ఎర్రంనాయుడు, ఎస్ఐలు కిరణ్, దేవీ,ప్రసాద్ ,పీఆర్ ఓ కోటేశ్వరరావు ఆర్మర్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కల్వకుర్తి కి చేరిన నిరుద్యోగ భరోసా యాత్ర

Satyam NEWS

తెలుగు యువత నేత గొంతు నులిమిన పోలీసులు

Satyam NEWS

అతి చిన్న వయ‌స్సులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్య‌క్తి బాబూ జ‌గ‌జ్జీవ‌న్ రామ్

Satyam NEWS

Leave a Comment