31.7 C
Hyderabad
April 24, 2024 23: 14 PM
Slider జాతీయం

మొబిక్విక్‌, స్పైస్‌ మనీలకు ఆర్బీఐ వాత

నిబంధనలు పాటించని బ్యాంకలు, ఇతర సంస్థలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొరఢా ఝులిపిస్తోంది. తాజాగా రెండు సంస్థలపై జరిమానా విధించింది. పేమెంట్‌ ఆపరేటర్లైన మొబిక్విక్‌, స్పైస్‌ మనీపై పెనాల్టీ విధిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ రెండు పేమెంట్‌ ఆపరేర్లు ఆర్బీఐ ఇచ్చిన నిబంధనలు పాటించనందున ఒక్కో సంస్థకు కోటి రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేశామని ఆర్బీఐ తెలిపింది. సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌ యాక్ట్‌ 2007లోని సెక్షన్‌ 26(6) ఆధారంగా నిబంధనలు పాటించనందున పేమెంట్‌ ఆపరేటర్లకు ఈ పెనాల్టీ విధించింది.

Related posts

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి

Bhavani

దోస పంట సాగు చేసిన రైతులను ఆదుకోవాలి

Satyam NEWS

సెక్రటేరియేట్ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం

Satyam NEWS

Leave a Comment