39.2 C
Hyderabad
April 25, 2024 17: 02 PM
Slider ప్రత్యేకం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఒమిక్రాన్ వేరియంట్ ఆంక్షలు

#Hyderabad Airport

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ వేరియంట్ కోరలు చాస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్టును సమర్పించాలని సూచించింది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక మళ్లీ కోవిడ్ పరీక్షలు చేయనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బోట్సువానా, ఇజ్రాయిల్, హాంకాంగ్, బెల్జియం దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనున్నారు.

Related posts

బిజెపి అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

Satyam NEWS

ఘజియాబాద్ లో ఘోరం: యువతి సజీవదహనం

Satyam NEWS

ఆర్ఎస్ యు 5వ మహాసభల కరపత్రం విడుదల

Satyam NEWS

Leave a Comment